Featured

భారత్, చైనాలే టార్గెట్‌గా ట్రంప్ కొత్త వ్యూహం.. తెరపైకి సెక్షన్ ‘301’ అస్త్రం.. సుప్రీం కోర్టు కూడా ఆపలేదు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విచ్చలవిడిగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీన్ని చెల్లదంటూ అక్కడి సుప్రీం కోర్టు కూడా తీర్పు వెలువరించింది. అయితే భారత్,...

గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు DPR సిద్ధం.. 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం!

మూసీ నది పునరుద్ధరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బాపూఘాట్ వద్ద రూ.400 కోట్లతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. 150 మీటర్ల...

ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. జగజ్జేతగా టీమిండియా

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జగజ్జేతగా అవతరించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ పోరులో...

“టాటా సియెర్రా 2025 గ్రాండ్ రీఎంట్రీ: ₹11.49 లక్షలతో భారత మార్కెట్‌లో అధికారిక విడుదల”

దేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన SUVలలో ఒకటైన టాటా సియెర్రా చివరికి భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. ₹11.49 లక్షల (ఎక్స్-షోరూమ్ – పరిచయ ధర) ప్రారంభ ధరకే విడుదలైన ఈ కొత్త సియెర్రా,...

లంచం కేసులో 13 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు – విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు

విజయవాడలోని ప్రత్యేక అవినీతి నిరోధక (ఏసీబీ) కోర్టు 13 సంవత్సరాల పాటు సాగిన ₹1,500 లంచం కేసులో కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ మెకానిక్‌గా పనిచేసే వ్యక్తి నుంచి లంచం...

Popular

Subscribe

spot_imgspot_img