national

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం.. నగరంలోని క్లీనెస్ట్ వార్డుకు ప్రతినెలా కోటి రూపాయల ప్రోత్సాహకం

ఢిల్లీని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ‘ఢిల్లీ కో కూడే సే ఆజాదీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలో ప్రతి నెలా అత్యంత...

ప్రొఫెసర్‌పై చెయ్యి చేసుకున్న పీహెచ్‌డీ స్కాలర్.. సస్పెండ్ చేస్తూ క్యాంపస్‌లోకి ప్రవేశం నిషేధించిన డీయూ

ఢిల్లీ యూనివర్సిటీలోని ఉమాంగ్ భవన్‌లో ఓ ప్రొఫెసర్‌పై పీహెచ్‌డీ స్కాలర్ దాడికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో నేరుగా ప్రొఫెసర్ వద్దకు వెళ్లిన విద్యార్థి.. ఆయనను చెంపదెబ్బ కొట్టాడు. ఈ...

గుంటూరు: పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళం

గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ ఆధునికీకరణకు మరో కీలక ముందడుగు పడింది. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ రూ.20 కోట్లను వెచ్చించేందుకు...

బీజేపీ కొత్త కార్యవర్గం.. ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, రామ్ మాధవ్ సహా 13 మంది.. జనరల్ సెక్రెటరీగా స్మృతి ఇరానీ

వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్...

ఈ తాత మామూలోడు కాదు.. 72 ఏళ్ల వయస్సులో సాహసం.. 5642 మీటర్ల మంచు శిఖరం అధిరోహణ!

వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించారు విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు. 72 ఏళ్ల వయసులో యూరప్‌లోనే అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ వెస్ట్‌ పీక్‌ శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచారు....

Popular

Subscribe

spot_imgspot_img