గుంటూరు నుంచి శ్రీలంకకు ఎగుమతి చేసిన ఎండు మిర్చిని అక్కడి అధికారులు తిరస్కరించారు. మిర్చిలో అఫ్లోటాక్సిన్, తేమ శాతం నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో పదుల సంఖ్యలో కంటెయినర్లను వెనక్కి...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను ‘మావోయిస్టు మనస్తత్వం గల వ్యక్తులు’గా పేర్కొనలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పి....
న్యూఢిల్లీ, ఆగస్టు 16: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగిన సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, విపక్షాల నిరసనలతో ఆశించిన...
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳
మన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారు కలలుగన్న సంపన్నమైన, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం.దేశ సంక్షేమం,...
https://www.youtube.com/watch?v=UWZxrLRMbL0&t=3s
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ‘వికసిత్ భారత్@2047’ లక్ష్యాన్ని ఆయన...