national

గుంటూరు నుంచి పంపిన ఎండు మిర్చిని తిరస్కరించిన శ్రీలంక.. చిన్న కారణానికే నో చెప్పారు!

గుంటూరు నుంచి శ్రీలంకకు ఎగుమతి చేసిన ఎండు మిర్చిని అక్కడి అధికారులు తిరస్కరించారు. మిర్చిలో అఫ్లోటాక్సిన్‌, తేమ శాతం నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో పదుల సంఖ్యలో కంటెయినర్లను వెనక్కి...

మావోయిస్టులు, వేర్పాటువాదుల మద్దతుదారులకే వర్తిస్తాయి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను ‘మావోయిస్టు మనస్తత్వం గల వ్యక్తులు’గా పేర్కొనలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత పి....

ఆత్మరక్షణలో మోదీ-షా!

న్యూఢిల్లీ, ఆగస్టు 16: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగిన సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, విపక్షాల నిరసనలతో ఆశించిన...

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారు కలలుగన్న సంపన్నమైన, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం.దేశ సంక్షేమం,...

2047 నాటికి వికసిత్‌ భారత్‌.. ప్రధాని మోదీ దిశానిర్దేశం

https://www.youtube.com/watch?v=UWZxrLRMbL0&t=3s 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ‘వికసిత్‌ భారత్‌@2047’ లక్ష్యాన్ని ఆయన...

Popular

Subscribe

spot_imgspot_img