రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అఫిలియేషన్ కోసం నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు వెలుగులోకి రావడంతో ఇంటర్మీడియట్ విద్యామండలి అంతర్గత విచారణను ప్రారంభించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కళాశాలలపై...
భారత్లో వైద్య రంగానికి సంబంధించి కీలకమైన మార్పు చోటుచేసుకుంటోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి భారీ ఖర్చుతో దిగుమతి చేసుకున్న మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) యంత్రాలు ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయి. బెంగళూరుకు చెందిన...
E3 Tryon: 165 కి.మీ రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర రూ.1 లక్ష నుంచే!
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పలు కొత్త కంపెనీలు,...
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం...
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్స్లో నూతన మార్పులు చేసింది. ఇక నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందు చేరుకోవాల్సి ఉంటుంది. ముందే...