దేశంలో మరో వందే భారత్ రైలు ప్రవేశపెట్టేందకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి ట్రయల్ రన్స్ కూడా నిర్వహిస్తోంది. ఈ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పశ్చిమ కనుముల...
కొత్త ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఇంటికి విద్యుత్ సరఫరా అనేది అవసరం. దీంతో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. దీంతో...
దక్షిణ కోస్తా ఇప్పటికే వ్యవసాయ బలం, జల వనరులు, పారిశ్రామిక అవకాశాలతో ముందంజలో ఉంది. అలాంటి ప్రాంతానికి పరిపాలనా కేంద్రం తోడైతే, సంప్రదాయ ఆర్థిక వ్యవస్థకు సేవారంగం, నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ...
ఇప్పటివరకు యూపీఐ లావాాదేవీలు ఉచితంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఛార్జీలు విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టగా.. దీనికి ఆమోదం కూడా లభించింది....
అమెరికాలో నివసిస్తున్న భారతీయ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఉత్కర్ష్ నందా పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్టార్టప్ల విజయాల వెనుక కనిపించని ఒత్తిడి, ఒంటరితనం, మానసిక...