చేనేత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేతన్న సేవలో’ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది....
ఇప్పటివరకు యూపీఐ లావాాదేవీలు ఉచితంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఛార్జీలు విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టగా.. దీనికి ఆమోదం కూడా లభించింది....
విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించడం అనేది చాలా మంది తెలుగు కుటుంబాల కల. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు విదేశాలకు...
అమెరికాలో నివసిస్తున్న భారతీయ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఉత్కర్ష్ నందా పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్టార్టప్ల విజయాల వెనుక కనిపించని ఒత్తిడి, ఒంటరితనం, మానసిక...
కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో ఓ యువతిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి,...