ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురం...
హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి రంగనాథ్ను తొలగించాలని.. ఆయన స్థానంలో అర్హులైన అధికారిని నియమించాలని సీఎస్కు తెలంగాణ హైకోర్టు...
పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరీకరణ, కొనుగోళ్లకు మద్దతు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పొగాకు...
రోజుకు కేవలం 45 రూపాయలు దాచిపెడితే.. జీవితాంతం ఏడాదికి 40,000 రూపాయల ఆదాయం వస్తుందంటే నమ్ముతారా? అవును.. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ అందిస్తున్న ఒక అద్భుతమైన ప్లాన్ ద్వారా ఇది...