దేశవ్యాప్తంగా నీట్ (NEET) పరీక్షపై వివాదాలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (TVK) మరోసారి కీలక డిమాండ్ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని పార్టీ, నీట్ను...
ఆంధ్రప్రదేశ్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా దీర్ఘకాలిక...
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల...
కొత్త వెబ్సైట్ వేగంగా లోడ్ అవ్వడం, తక్కువ క్యాప్చాలు, సరళమైన ఇంటర్ఫేస్ వంటివి ఇన్స్టంట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు విజయవంతంగా టిక్కెట్లు పొందే అవకాశాలను బాగా పెంచుతాయని రైల్వే అధికారులు ఆశిస్తున్నారు. వెబ్సైట్...
ఆర్బీఐ కేవైసీపై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజింగ్ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్...