Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా

Date:

Andhra Pradesh: కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో అందరినీ ఆక్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేశాడు కాబట్టి వారు..

Massive Scam: టీచర్ ఉద్యోగం చేశాడు .. మంచిగా ఉంటాడులే అని నమ్మితే ఆ మంచితనాన్ని అడ్డంపెట్టుకుని … అందరినీ ముంచాడు. 70 మంది వద్ద 7 కోట్లకు టోకరా పెట్టాడు. అంతే కాకుండా వారందరికీ ఐపి నోటీసులు కూడా పంపించాడు ఆ ప్రభుద్దుడు . ఇంతకీ విషయం ఏమిటంటే. కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో అందరినీ ఆక్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేశాడు కాబట్టి వారు కూడా అతనిని నమ్మి చిట్టీలు వేశారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బ స్వాహా చేసి ఇంటుకి తాళం వేసి పరారయ్యాడు.

అంతే కాక తాను డబ్బులు ఎగ్గొట్టిన వారికి చక్కగా ఐపీ నేటీసులు కూడా పంపించాడు. దీంతో ఖంగు తిన్న బాదితులు పులివెందుల పోలీసులను ఆశ్రయించారు. మొత్తం బాదితుల వద్దనుంచి ఇప్పటి వరకు 7 కోట్లు స్వాహా చేసినట్టు సమాచారం. భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి టీచర్ అని నమ్మినందుకు మొత్తానికి గుండుగీకాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...