ఆంధ్రప్రదేశ్లో భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివరాలకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మీ భూమి–బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి నారా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు...
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాలనా వ్యవస్థలో అవినీతికి చెక్ పెడుతూ, నిఘాను పటిష్టం చేసేందుకు గెజిటెడ్ అధికారులకు అగ్రీడ్...
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల...
ఆర్బీఐ కేవైసీపై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజింగ్ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్...