ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్గా ఎదుగుతున్న విశాఖపట్నానికి మరో ప్రతిష్టాత్మక SEZ ప్రాజెక్ట్ ఖరారైంది. వైజాగ్ ఐటీ కారిడార్గా పేరొందిన మధురవాడలో ఇప్పటికే ఏర్పాటైన ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) ప్రత్యేక...
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ యోజన (DAY-NRLM / ఆజీవిక) కింద రూ.207 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2026–27...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపబోమని కూటమి నేతలు పదేపదే చెబుతున్న నేపథ్యంలో, తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ట్రూ-అప్ ఛార్జీలపై ప్రతిపాదనలు...
తెల్లవారుజామునే ప్రాణాలు కరిగిపోయాయి. గమ్యస్థానానికి చేరుకునేలోపే, మృత్యువు అగ్నికీలల రూపంలో దాడి చేసింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. మరోసారి ట్రావెల్స్ బస్సు...
Simhachalam Temple Chandanotsavam Arrangements Review:
సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇన్చార్జ్ మంత్రి Dola Sree Bala Veeranjaneya Swamy సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లపై...