టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జిలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై.. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 34 అజెండా అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, అమరావతిలో నిర్మించనున్న క్వాంటమ్...
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకత్వంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం...
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ధరల లోటు భర్తీ పథకం కింద ప్రతి కిలో పొగాకుకు...