కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొంది. భర్త రెండో భార్యపై ఓ మహిళ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె...
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. జూలై 2026లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలు 32,928 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో నమోదైన 17,981 యూనిట్లతో పోలిస్తే ఇది...
హైదరాబాద్లోని నిమ్స్లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక కార్యక్రమంలో లండన్కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ల సహకారంతో అవసరమైన చిన్నారులకు ఆపరేషన్లు...
ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన యువతి అదీబా అక్కడే అదృశ్యమైందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అదీబా 2025 నవంబర్లోనే దుబాయ్ నుంచి హైదరాబాద్కు...
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒకటైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్...