ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురం...
వ్యవసాయ రంగంలో నీటిపారుదల అత్యంత కీలకమైన అంశం. పంటలకు సరైన సమయంలో నీరు అందించేందుకు విద్యుత్ అవసరం కాగా, తరచూ విద్యుత్ కోతలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా...
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ భారత్లో ఇప్పటివరకు అందిస్తూ వచ్చిన ఆక్సిజన్ OSకు స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే లక్ష్యంతో కంపెనీ భవిష్యత్తులో కేవలం కలర్ఓఎస్ను మాత్రమే తీసుకురానుంది. టెక్...
రోజుకు కేవలం 45 రూపాయలు దాచిపెడితే.. జీవితాంతం ఏడాదికి 40,000 రూపాయల ఆదాయం వస్తుందంటే నమ్ముతారా? అవును.. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ అందిస్తున్న ఒక అద్భుతమైన ప్లాన్ ద్వారా ఇది...
August 1 New Rules: ఇప్పుడు జూలై నెల ముగియబోతోంది. ఆగస్ట్ నెల రాబోతోంది. వచ్చే నెలలో పలు అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్, బ్యాంకింగ్, భారత...