తెలంగాణలోని సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో వెంకట నరసమ్మ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఆమె అల్లుడు తిరుపతిరావే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మహిళ సునీతతో తిరుపతిరావు వివాహేతర...
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో హత్య చేసిన భర్త, మృతదేహాన్ని దర్గా సమీపంలో పడేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు...
Adilabad burglary case: ఆదిలాబాద్లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు, ఒక...
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి స్థానిక మహిళల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన దంపతులు...
Telangana Sir Survey: ఎన్నికల సంఘం కల్పించిన ఈ అదనపు సమయాన్ని అర్హులైన ప్రతి ఒక్క పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోరారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి...