తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు వెళ్లే భక్తులకు అలర్ట్.. తిరుపతి నుంచి ప్రత్యేక రైలు, ఈ స్టేషన్లలో ఆగుతుంది
ఏపీలో రైలు ప్రయాణికులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి–విజయవాడ మధ్య…
