కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి

Date:

కర్నూలు బస్సు అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 19 మృతదేహాలను వెలికితీశారు. మరి కొంతమంది వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే హైదరాబాద్‌లో బస్సు ఎక్కిన ముగ్గురి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. వారు ఏమయ్యారనే ఆందోళన నెలకొంది. కాగా, బైక్‌ను ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి.. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.

ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...