Month: November 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్ళీ అల్ టైమ్ హై లెవెల్ కి చేరుకునే అవకాశం ఉందా?

బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటున్నాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర, ఈరోజు 22 క్యారెట్ల 1 గ్రాము ధర ఏకంగా రూ.…

ఏపీ యువతకు శుభవార్త రూ.లక్షల్లో ఖర్చయ్యే ఆ కోచింగ్ ఉచితం వసతి భోజనం ఫ్రీగా దరఖాస్తు చేస్కోండి…

ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అద్భుత అవకాశం కల్పించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. 340 మందికి ఈ శిక్షణ అందిస్తారు.…

ఏపీలో మరో కొత్త వాలంటీర్ వ్యవస్థ.. 30 వేలమందికి అవకాశం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాముకాటు మరణాలను నివారించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. సర్పమిత్ర పేరుతో గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పాములను…

లోన్ తీసుకున్నవారికి బ్యాంక్ శుభవార్త.. తగ్గనున్న EMIలు.. నేటి నుంచే అమలులోకి

ఈ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి అదిరే శుభవార్త. వివిధ రుణాలకు సంబంధించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను ఈ ప్రభుత్వ…

నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదు: మంత్రి సురేఖ

నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ…

“ఆకట్టుకోబడిన సమాజపు భాగంగా ఉన్న ట్రాన్స్‌జెండర్లు: 6 నేలల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి కోసం రిజర్వేషన్‌ను కల్పించాలంటూ AP High Court ఉత్తర్వు”

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు: ట్రాన్స్‌జెండర్‌లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ట్రాన్స్‌జెండర్‌ల కోసం సానుకూల చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక బాధ్యత అని…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోంది : మాగంటి సునీత

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని, పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని…

“రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానం గా మార్చడానికి చర్యలు – కందుల దుర్ఘేష్”

పర్యాటకం, సాంస్కృతికం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గత 16 నెలల పాలనలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచేందుకు పలు…

రేషన్ కార్డుదారులకు షాక్.. ఈ నెల 30 వరకే ఛాన్స్, ఆ తర్వాత కష్టమే

రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులు తెచ్చింది. కానీ చాలామంది లబ్ధిదారులు, ముఖ్యంగా వలస వెళ్లినవాళ్లు ఇంకా కార్డులు తీసుకోలేదు. అనకాపల్లి మండలంలోనే…

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త – రూ. 750 కోట్ల యోగా సెంటర్‌కు ఆమోదం

సంప్రదాయ వైద్య రంగానికి మరో ముఖ్యమైన మైలురాయిగా, కేంద్ర ప్రభుత్వం దేశంలోని తొలి అపెక్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిని ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించడానికి రూ.…