ఏపీ యువతకు శుభవార్త రూ.లక్షల్లో ఖర్చయ్యే ఆ కోచింగ్ ఉచితం వసతి భోజనం ఫ్రీగా దరఖాస్తు చేస్కోండి…

Date:

ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అద్భుత అవకాశం కల్పించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. 340 మందికి ఈ శిక్షణ అందిస్తారు.

ఈ నెల 13 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఉంది. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో శిక్షణ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.

మొత్తం 340 మంది అభ్యర్థులకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...