పుణెకు చెందిన భక్తుడి పెద్దమనసు.. తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా

Date:

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. పుణెకు చెందిన సంస్థ రూ.74.24 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు తాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అలాగే, తిరుపతిలో వైభవంగా జరిగిన కార్తీక మహాదీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని సామూహిక దీపారాధన చేశారు. ధర్మగిరి వేద విజ్ఞానం పీఠంలో వేద విద్యార్థులకు టీటీడీ వస్త్రాలు పంపిణీ చేసింది.

తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు శ్రీవారికి తమకు తోచిన విధంగా కానుకలు అందజేస్తుంటారు. కొంతమంది భక్తులు బంగారం, వెండి వంటివి ఇస్తారు. కొందరు భక్తులు టీటీడీ ట్రస్టులకు విరాళాలు అందజేస్తారు. ఇంకొందరు వాహనాలను టీటీడీకి విరాళంగా అందజేస్తుంటారు. ఈ వాహనాలను టీటీడీ ఆయా అవసరాలకు తగిన విధంగా ఉపయోగిస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు బస్సును అందజేశారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...