ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేసుకుంటోంది. లక్నో నుంచి శార్ధూల్ ఠాకూర్ను తీసుకుంటున్న వార్తలు వచ్చిన తర్వాత, ఇప్పుడు కోల్కతా నైట్రైడర్స్ నుంచి లెగ్ స్పిన్నర్ మయాంక్...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాముకాటు మరణాలను నివారించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. సర్పమిత్ర పేరుతో గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పాములను బంధించడం, పాముకాటుకు గురైన వారికి...
ఈ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి అదిరే శుభవార్త. వివిధ రుణాలకు సంబంధించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను ఈ ప్రభుత్వ బ్యాంక్ తగ్గించింది. అన్ని టెన్యూర్లపై...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని, పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు....
రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులు తెచ్చింది. కానీ చాలామంది లబ్ధిదారులు, ముఖ్యంగా వలస వెళ్లినవాళ్లు ఇంకా కార్డులు తీసుకోలేదు. అనకాపల్లి మండలంలోనే వేలాది కార్డులు మిగిలిపోయాయి. ఈ...