Author: Ramya

ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర‌.. ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక‌లో వెల్ల‌డి

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్‌లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ…

ముఖంపై యాసిడ్ పోస్తా.. లేదా చంపేస్తా.. యువతిపై యువకుడి వేధింపులు

నిశ్చితార్థం రద్దు చేసుకుందన్న కోపంతో ఓ యువతిని యాసిడ్‌తో దాడి చేస్తానని, చంపేస్తానని బెదిరించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఈ ఘటన…

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు..

వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు…

అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే.

ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన సుమారు 1.10 కిలోమీటర్ల పొడవుతో…

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. బుధవారం తాడేపల్లిలోని…

ప్రపంచంలో యాడా లేని సరుకు మన ఏపీలోనే.. ఆ చేవ, దాని ధర వేరే లెవల్..

ప్రపంచంలోనే అరుదైన వృక్ష జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో, ముఖ్యంగా శేషాచలం అడవుల్లో ఇది సహజసిద్ధంగా పెరుగుతుంది. ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితులు ఎర్రచందనం…

ట్రంప్‌ను నిద్రలేపడానికి కరెంట్ షాక్‌లు ఇస్తోందని తెగ ట్రోలింగ్.. స్పందించిన యువతి

ఓవల్‌ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆరోగ్య-మానవ సేవల శాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌. కెన్నడీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వారి మధ్యలో నిలబడిన ఓ…

ఊబకాయ ఔషధం రెటాట్రుటైడ్ అక్రమ విక్రయాలు.. ఆరు కంపెనీలపై లిల్లీ దావా……

Dnews 12: తమ ప్రయోగాత్మక ఊబకాయ నివారణ మందు రెటాట్రూటైడ్ యొక్క బ్లాక్-మార్కెట్ వెర్షన్‌లను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ, అమెరికా కంపెనీలపై ఆరు వ్యాజ్యాలు దాఖలు చేసినట్లు…

అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం.

D news: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావాలని…

ఎయిర్ ఇండియా కెప్టెన్ డ్రగ్ నిర్ధారణ పరీక్షలో గంజాయి ఆనవాళ్లు పాజిటివ్‌గా తేలాయి.

Dnews: గత వారం సుమారు 300 అడుగుల ఎత్తును అకస్మాత్తుగా కోల్పోయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమాన కెప్టెన్, డ్రగ్ నిర్ధారణ పరీక్షలో గంజాయికి పాజిటివ్‌గా తేలారని…