Author: Ramya

నెల్లూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం 150 తీర్మానాలకు ఆమోదం!

నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత…

మీరు చేయలేకపోతే, మేమే చేస్తాం’.. ఫుడ్ ఐటమ్స్ లేబులింగ్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం

D news: ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలపై అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసే హెచ్చరిక లేబుళ్లు తప్పనిసరి చేయడంపై కేంద్రం,…

విజయవాడ నుంచి వారణాసి 2 గంటల్లో వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీస్ ప్రారంభం, టికెట్ ధర సహా పూర్తి వివరాలివే!

ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్‌కతా నగరాలకు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి…

ఘనంగా హర్ ఘర్ తీరంగా ర్యాలీ..

D news: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటేలా విజయవాడ భవానిపురంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర…

అమరావతి ప్రాజెక్టులపై కీలక చర్చ

D news: మంగళగిరి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ…

ఏనుగులు దేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలు

D news: ఏనుగులు భారత వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర కీలకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్…

గుడివాడలో విద్యుత్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

D news: గుడివాడ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్షించారు. గురువారం ప్రజా వేదిక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో…

బంగారం ధ‌ర‌ల బాదుడు.. రూ.15,500 దాటిన పసిడి ధ‌ర‌!

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. పసిడి ధరలో మొత్తంగా పెరుగుదల ధోరణి కొనసాగుతోంది. ఆగస్టు 13, 2026న జాతీయ…

డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ.లక్ష బెనిఫిట్.. పండుగే పండగ

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళలు స్వయం ఉపాధి పొందేలా ఎలక్ట్రిక్ ఈ-ఆటోల కొనుగోలుపై భారీ రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ…

రాజధాని అమరావతిలో కీలక ఘట్టం.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం.. వేగవంతంగా జర్నీ.

రాజధాని అమరావతిలో కీలక అభివృద్ధి పనులు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటినుంచో కొనసాగుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పూర్తికావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఈ రహదారిని ప్రారంభించారు.…