Author: Ramya

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.…

సంచలనంగా గుంటూరు బాలిక మిస్సింగ్ కేసు.. డీజీపీపై హైకోర్టు సీరియస్.. పోలీసులకు చీవాట్లు!

గుంటూరు: మూడు నెలలుగా అదృశ్యమైన పదో తరగతి బాలిక ఆచూకీ లభించకపోవడంపై ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికను వెంటనే గుర్తించి…

గోదావరి నదిలోకి దూకిన మరో కుటుంబం.. ముగ్గురు గల్లంతు, ఒకర్ని రక్షించిన జాలర్లు

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ కుటుంబం యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకింది. శ్రీనివాస్, ఆయన భార్య…

బంగారం నిల్వలపై పలు దేశాల కొత్త వ్యూహం- అన్నీ అక్కడికి తరలిస్తుంటే భారత్ మాత్రం మరోదారి!

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను ఎక్కడ ఉంచాలనే అంశంపై మరోసారి దృష్టి సారిస్తున్నాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని దేశాలు బంగారాన్ని…

తూర్పులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

విజయవాడ, D news: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.…

నెల్లూరులో 60 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. త్వరలోనే 1,215 మందికి ఇళ్ల పట్టాలు

నెల్లూరు: నెల్లూరులో సర్వేపల్లి కాలువకట్ట వాసుల 60 ఏళ్ల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కాలువకట్టపై నివాసం ఉంటున్న అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు…

భగవద్గీతను అందించిన జగద్గురువు.. శ్రీకృష్ణుడు: సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణువు…

రాయలసీమలో కొత్తగా మరో రైల్వే లైన్.. పులివెందుల మీదుగా రూ.2,505 కోట్లతో, బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు

కడప: రాయలసీమలో మరో కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. కడప జిల్లా ముద్దనూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వరకు 105.31 కిలోమీటర్ల…

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు.. ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీలపై 2 ఏళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత

అమరావతి: ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సస్పెండ్‌ అయిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్‌ గున్నీలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరిద్దరిపై…