Author: Ramya

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన

అమరావతి: ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్‌ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.…

ఏపీ రేర్ ఎర్త్ పాలసీతో బూస్టప్.. రూ.లక్షల కోట్ల పెట్టబడులు, 65వేల ఉద్యోగాలు.. మంత్రి కీలక ప్రకటన

మంగళగిరి: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు 18 వేల ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని గనుల శాఖ అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర…

విద్యార్థులకు ప్రతిరోజూ అన్నవరం సత్యదేవుని అన్నప్రసాదం.. దేవాదాశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్

అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరంలో జూనియర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అందిస్తున్న అన్నప్రసాద పథకాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న…

సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజే రూ.3330 జంప్.. సెప్టెంబర్ 3న హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఇవే!

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ తగిలింది. వరుసగా నాలుగు రోజుల పాటు తగ్గిన పసిడి ధరలు సెప్టెంబర్ 3న ఒక్కసారిగా పెరిగాయి. వెండి ధర కూడా…

విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ఎంపీ చిన్ని

విజయవాడ: నగరంలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో రూ.60 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం ప్రారంభించారు.…

జలహారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం | పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తూ నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో…

చింతకోళ్ల గ్రామానికి ట్యాంకరుతో తాగునీటి సరఫరా..

కోడూరు: కోడూరు మండల పరిధిలోని చింతకోళ్ల గ్రామంలో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు వాటర్ ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా నీటి సరఫరా చేస్తున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి…

ఆపరేషన్ సేఫ్ క్యాంపస్…

అనంతపురం ప్రతినిధి, సెప్టెంబర్ 3: విద్యాసంస్థల పరిసరాల్లో అక్రమ వ్యాపారాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో అనంతపురం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ…

ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పూర్తిగా ఉచితం

ఏపీలో వినాయక చవితి వేడుకలకు సంబంధించి పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం సింగిల్ విండో ఆన్‌లైన్…

విశాఖపట్నం విమానాశ్రయం మూసివేతపై పిల్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. విశాఖకు చెందిన గోపాలకృష్ణ కొసరాజు ఈ…