Author: Ramya

బాలిక మిస్సింగ్ కేసు.. గుంటూరు పోలీసులను ఏకిపారేసిన హైకోర్టు.. అబ్బబ్బా చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

గుంటూరులో మూడు నెలలుగా కనిపించకుండా పోయిన 15 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో…

పెదకాకాని అమ్మవారి మంగళసూత్రం అర్చకుడి ఇంట్లో ప్రత్యక్షం.. కారు షోరూమ్‌‌కు ఫోన్ చేసి!

గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయం కేసు కొలిక్కి వచ్చింది. మంగళసూత్రం చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెదకాకాని పాతూరుకు చెందిన…

ఏపీలో మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించిన ప్రభుత్వం.. ఇక వారంతా పర్మినెంట్, 2024 ఏప్రిల్ నుంచి అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించింది. వైద్య విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ…

చంద్రబాబు గారూ.. కేసీఆర్ లెక్కన మీరూ పరిపాలన చేయొచ్చుగా.?” ఏబీ వెంకటేశ్వరరావు చురకలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సెటైర్లు వేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో…

వైఎస్సార్‌కు జగన్ నివాళులు.. ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు

D news: ఇడుపులపాయ, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద…

బీసీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం: మంత్రి సవిత

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, ఆరోగ్య పరిరక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఏపీ మంత్రి సవిత తెలిపారు.…

సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు చారిత్రాత్మక జలహారతి నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు ఘనంగా చారిత్రాత్మక జలహారతి నిర్వహించారు. గోదావరి నదీ జలాలను రాష్ట్ర ప్రజల జీవనాడిగా అభివర్ణించిన ఆయన, సాగు,…

అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది: పట్టాభి

ఏపీలో భగీరథ ప్రయత్నం జరుగుతోందని ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ అన్నారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో…

ప్రయోగం.. విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు

నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఈ నెల 4న చేపట్టనున్న GSLV-F17 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ సూళ్లూరుపేటలోని గ్రామదేవత శ్రీ…

అన్ని ప్రాంతాలకు నీరందించడమే చంద్రబాబు లక్ష్యం

కర్నూలు రూరల్‌ బ్యూరో, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటితో పాటు పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌…