Author: Ramya

ఘనంగా డీప్యూటీ సీఎం పవన్‌ పుట్టిన రోజు వేడుకలు

పెడన, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకల్లో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌…

చెత్త సేకరణకు ‘ఈ–ఆటోలు’

కర్నూలు నగరంలో చెత్త సేకరణ, తరలింపు వ్యవస్థను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర…

అంతర్‌జిల్లాల దొంగ అరెస్ట్

ఇళ్లకు తాళాలు వేసి ఉన్న నివాసాలను లక్ష్యంగా చేసుకుని పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లాల దొంగను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.…

పాకిస్థాన్‌‌లో హిందూ యువతిని కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి.. పెళ్లైన వాడికిచ్చి వివాహం జరిపించిన కిడ్నాపర్లు.. చివరకు?

పాకిస్థాన్‌లో అపహరణకు గురై బలవంతంగా ఇస్లాం మతంలోకి మారిన ఒక హిందూ యువతికి స్థానిక న్యాయస్థానంలో ఊరట లభించింది. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 21 ఏళ్ల శిరిమాతి…

వరదలకు నైతిక బాధ్యత మీదే.. నష్టపరిహారం చెల్లించండి’.. భారత్, చైనా, అమెరికా‌కు నేపాల్ డిమాండ్

ఇటీవల ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న నేపాల్.. ప్రపంచ దేశాలను సంచలన డిమాండ్ చేసింది. వరదల్లో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం…

ఏపీలో వంద శాతం అక్షరాస్యత.. వచ్చే ఏడాదికల్లా సాధ్యం: మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో 2027 సెప్టెంబర్ నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించే దిశగా అధికారులు పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో…

ఏపీలో మహిళలకు శుభవార్త.. APSRTC ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం.. సీఎం ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు.. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో పవన్‌కు ఎంతో గౌరవం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ…

గిరిజన బాలిక మృతిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గొల్లగుప్ప ఘటనపై కీలక ఆదేశాలు

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి గిరిజన బాలిక మృతి చెందింది. ఈ ఘటనలో చిన్నారులు సహా…

Godavari-Pushkaralu-100-Crore : గోదారి తీరానికి అభివృద్ధి హారతి

స్వచ్ఛ గోదావరి.. పవిత్ర పుష్కరాలు’ థీమ్‌తో గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌…