వెలిగొండ నీటిపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
వెబ్ డెస్క్: వెలిగొండ జలాలు కరవు ప్రాంతాల్లో కొత్త జీవాన్ని నింపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నీరు అందుబాటులోకి రావడంతో ప్రజల…
వెబ్ డెస్క్: వెలిగొండ జలాలు కరవు ప్రాంతాల్లో కొత్త జీవాన్ని నింపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నీరు అందుబాటులోకి రావడంతో ప్రజల…
సింధు జలాల వివాదంపై పాకిస్తాన్ చేసిన మరో ప్రయత్నానికి భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. సింధు జలాల ఒప్పందంపై మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని భారత్ తిరస్కరించింది.…
వెబ్ డెస్క్: సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాకిచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాయి. దీంతో హోటళ్లు,…
నర్సాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నర్సాపురం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొమ్మిడి…
విజయవాడ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని…
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని 11, 22, 23, 28వ…
హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీపీపీఏసీ ఆమోదం తెలిపింది. తదుపరి కేంద్ర ఆర్థిక…
విజయవాడ నుంచి గుడివాడ రైలులో ప్రయాణం అంటే గతంలో ప్రయాణికులకు ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారమే. సింగిల్ లైన్ కారణంగా ఎదురుగా మరో రైలు వస్తే ఎక్కడపడితే అక్కడ…
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మంచి ప్రణాళికతో పాటు సరైన శిక్షణ కూడా అవసరం. అయితే ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చదివే స్థోమత లేని పేద, మధ్యతరగతి అభ్యర్థులకు…
ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను వారి ఇంటి దగ్గరే పికప్ చేసుకునే సౌకర్యాన్ని తొలుత విజయవాడ…