Author: Ramya

పదో తరగతి మార్కుల లిస్ట్‌పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే చాలు, నకిలీలకు చెక్ పెట్టేలా!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదో తరగతి మార్కుల మెమోలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించే విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇకపై టెన్త్ పాసైన విద్యార్థులకు జారీ చేసే మార్కుల మెమోలపై…

ఐదు నెలలుగా జీతాల్లేవు.. ఇక సమ్మెబాట!

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 31 : శ్రీ సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. పెండింగ్‌…

గుడివాడ అగ్నిమాపక శాఖకు అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఫైర్ వాహనం…

గుడివాడ అగ్నిమాపక శాఖకు రూ.75 లక్షల విలువైన నూతన అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఫైర్ వాహనం అందుబాటులోకి వచ్చింది. సోమవారం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ…

గంజాయి మూలాలపై పోలీసుల నిఘా ముమ్మరం

ఇబ్రహీంపట్నం ప్రాంతంలో గంజాయి వినియోగం, విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచారు. సీఐ ఎ. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రింగ్‌ సెంటర్‌, కొండపల్లి…

రిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది నియామకాలు ఎప్పటిలోగా?: సీపీఎం

శ్రీకాకుళం రిమ్స్‌లో పెరిగిన పడకల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, వైద్య సిబ్బందిని ఎప్పటిలోగా నియమిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్‌…

స్వర్ణ సచివాలయం–3 ప్రారంభం.. ఎమ్మెల్యే కూన రవికుమార్

పొందూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ సచివాలయం–3ను ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ చైర్మన్‌ కూన రవికుమార్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

బీసీ విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి అచ్చెన్నాయుడు

పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలతో పాటు నాణ్యమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి…

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. రూ.2వేల కోట్ల పెట్టుబడి, 9వేలమందికి ఉద్యోగాలు

ఆసియాలో ప్రముఖ వైద్య సంస్థగా పేరున్న ఏఐజీ (AIG) హాస్పిటల్స్‌ సేవలు ఇకపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం ఎండాడలో ఏఐజీ మెడికల్‌ క్యాంపస్‌…

కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం.. రైతులతో ఫీడర్ కెనాల్ ప్రారంభం.. భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన…

విజయవాడ దుర్గమ్మకు ఖరీదైన కానుక.. బంగారు జడను అందజేసిన పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మరో విలువైన కానుక అందింది. దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) రూ.11 లక్షల విలువైన…