భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. క్యూ4 ఫలితాల్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై ఆర్థిక ఫలితాలకు ఆమోదం తెలపనున్నట్లు...
జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఇటీవల పార్టీ పదవులకు రాజీనామా చేశారు.. అయితే పార్టీలో మాత్రం కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా జనసేన పార్టీ బొలిశెట్టి ఎపిసోడ్పై స్పందించింది. ఆయనకు...
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో కొత్తగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయబోతోంది. ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోగా.. తాజాగా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం...
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్లో మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కాస్త శాంతించిందని తెలుస్తోంది. కిందటి రోజే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల...
దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం కెరీర్లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన మూటగట్టుకోవడంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్టులపై ప్రభావం పడింది....