గిరిజన ప్రాంతాల్లో డ్రోన్లతో వైద్య సేవలు.. సూపర్ సక్సెస్ అయిందన్న మంత్రి
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డ్రోన్ విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఈ…
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డ్రోన్ విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఈ…
ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణాను మరింత ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్ నాటికి మొత్తం…
రాయలసీమ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్తో ముందుకు సాగుతున్నారని డిప్యూటీ సీఎంవో తెలిపింది. గత రెండేళ్లలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం,…
శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన…
గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికులకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ఉపాధి పనిదినాలు 49.1 శాతం తగ్గగా, ఏపీలో మాత్రం 52.2 శాతం…
మార్కాపురం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.…
హైదరాబాద్, ఆగస్టు 24: 2029లో జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు ఎన్డీయే పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అంశంపై కేంద్ర…
విజయవాడ: వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై సోమవారం మరింత స్పష్టతనిచ్చిన ఆయన.. శ్రావణమాసం…
అమరావతి, ఆగస్టు 25: విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన 128 కొత్త జీవాలు జన్మించడం పట్ల డిప్యూటీ సీఎం…
అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (స్పెషల్ టెట్) నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. టెట్…