పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్ను శాంతి వేదికగా మార్చేందుకు పాక్ పావులు కదుపుతోంది. అటు...
కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్...
కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ విలువ ఏపీ ప్రజలకు తెలిసొస్తుందని.. 2029లో...
టాలీవుడ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం ‘బైకర్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో రోహిత్ శర్మ బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ ఫిజిక్ రోహిత్ శర్మకు దగ్గరగా ఉంటుందని,...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనను నమ్మించి గద్దెనెక్కిన వారే వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి వెళ్లగొట్టారన్న ఆవేదనతో ఉన్న శశికళ.. ఇప్పుడు తన పగ తీర్చుకునేందుకు...