గంజాయి నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక చర్యలు..
గంపలగూడెం, ఆగస్టు 25 ఈగల్ 2.0 కార్యక్రమంలో భాగంగా గంపలగూడెం మండలంలో గంజాయి వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి సేవిస్తున్నట్లు అనుమానించిన…
గంపలగూడెం, ఆగస్టు 25 ఈగల్ 2.0 కార్యక్రమంలో భాగంగా గంపలగూడెం మండలంలో గంజాయి వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి సేవిస్తున్నట్లు అనుమానించిన…
రాయదుర్గం (D news): కరువు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికీకరణ ఎంతో కీలకమని రాయలసీమ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయదుర్గం ప్రాంతంలో పవన విద్యుత్ పరిశ్రమ…
ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్త ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. లోకాయుక్తగా…
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు కర్ణాటకలోని బళ్లారిలో ఘన స్వాగతం లభించింది. రాయదుర్గంలో సుజలాన్ సంస్థ పవన విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు…
గోదావరి జిల్లాల ప్రజలకు పులస చేప అంటే ప్రత్యేకమైన అభిమానం. కొత్త నీరు వచ్చిన ప్రతిసారీ గోదావరిలోకి పులసలు చేరుతాయని, వాటి కోసం మత్స్యకారులతో పాటు చేపల…
పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని కాకినాడ…
కాకినాడలోని గుర్రాల బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆదివారం నలుగురు స్నేహితులు కలిసి బీచ్కు వెళ్లి సముద్రంలోకి దిగగా.. అలల ఉధృతికి యువ…
అమరావతిని క్వాంటం టెక్నాలజీకి నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్కు ఐటీ రంగం ఎలాంటి గుర్తింపు తెచ్చిందో,…
చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మండలంలోని పలు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ…
శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.…