అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయం రన్ వేపై ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. వంద మంది ప్రయాణికులతో సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం.....
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారత స్టాక్ మార్కెట్లను ముంచేస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం.. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. మరోసారి కరీంనగర్ సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీపీకి జల్సాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కరీంనగర్ సీపీ కాల్పులు జరిపిస్తున్నారని పేర్కొన్నారు....
ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొంది. దీంతో కమెర్షియల్ సరఫరాపై పరిమితులు విధించారు. గృహ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్ను నివారించేందుకు ఇ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి...
2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఫైనల్లో 46 బంతుల్లో...