నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును నందిని సిధారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నందిని సిధారెడ్డి రాసిన అనిమేష కవితా సంపుటికి గానూ ఈ పురస్కారం...
తెలంగాణలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో సరిపడా గ్యాస్ అందుబాటులో...
టెక్ రంగంలో మరో పెను మార్పు జరిగింది. 18 ఏళ్లకుపైగా దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ అడోబ్కు సీఈఓగా నాయకత్వం వహించిన శంతను నారాయణ్ పదవి నుంచి దిగిపోనున్నారు. టెక్ రంగాన్ని ఏఐ కుదిపేస్తున్న...
మీరు రూపే డెబిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. రూపే డెబిట్ కార్డుల ద్వారా అందిస్తున్న పలు సేవలను ఇకపై...
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విచ్చలవిడిగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీన్ని చెల్లదంటూ అక్కడి సుప్రీం కోర్టు కూడా తీర్పు వెలువరించింది. అయితే భారత్,...