Author: Ramya

విశాఖపట్నానికి రూ. వెయ్యి కోట్లతో తాగునీరు.. గోదావరి నుంచి నేరుగా నగరానికి

వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణానికి భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు సుమారు రూ.1,000 కోట్లతో…

మార్కాపురం జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రంగం సిద్ధం

మార్కాపురం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026లో భాగంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. విజయ…

వెలిగొండ నిర్వాసితులకు తీపి కబురు రూ.250 కోట్ల పరిహారం విడుదల

వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ పరిహారాన్ని అందించింది. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు…

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం – కారు దగ్ధం, ఇద్దరు మృతి

పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్డుగూడెం–విద్యానగరం గ్రామాల మధ్య జాతీయ రహదారి-30పై శుక్రవారం రాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదం అనంతరం…

వైసిపి నాయకుడు కామిరెడ్డి జగన్ సీఎం అయ్యే వరకు విశ్రమించం!

పెళ్లకూరు మండలంలో వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు…

రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మిర్చికి మంచి ధర, ఎగుమతి సమస్యలు ఉండవు.. గుంటూరు లాంఫాం శాస్త్రవేత్తల సూచనలు

గుంటూరు మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇటీవల ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రసాయన అవశేషాలు, అఫ్లాటాక్సిన్‌, అధిక తేమశాతం వంటి కారణాలతో చైనా, శ్రీలంక వంటి…

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 25 శాతం ఖర్చు చేస్తే చాలు.. ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటున్న కేశినేని నాని

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి స్పందించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మెట్రో ప్రాజెక్టు విజయవాడకు వరమా? శాపమా? అనే చర్చను…

ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. ఎండీఎల్‌ షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌.. రూ.26,000 కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్థ మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (MDL) రాష్ట్రంలో షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ ఏర్పాటు…

‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు

స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం.. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్రను సాకారం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌‌నుంచి CISF బలగాల ఉపసంహరణ?.. 3 నెలల నోటీస్ , నవంబరు 17 డెడ్‌లైన్!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ భద్రత, అగ్నిమాపక సేవలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్‌ (CISF) బలగాలను పూర్తిగా…