మనకు పెట్టుబడులు పెట్టాలని ఉన్నప్పటికీ.. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆగిపోతుంటాం. మరి దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ పెట్టుబడి సాధనాల గురించి ఇప్పుడు...
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో సరిహద్దును పంచుకునే చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఎఫ్డీఐలపై నిబంధనలు, పరిమితుల్ని కొంత వరకు...
పీఎం కిసాన్ పథకంలో అనర్హుల ఏరివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే ఈ పథకంలో భాగంగా తెలంగాణ నుంచి 32 వేల మంది రైతులు అనర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే...
అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో సాధారణంగా బంగారం ధర పెరుగుతుంటుంది. కానీ గత 10 రోజుల్లో చూస్తే...
ఆకాశంలో క్షిపణులు, భూమిపై బాంబు పేలుళ్ల మధ్య ఇరాన్లోని భారతీయ వైద్య విద్యార్థులు నరకం చూస్తున్నారు. క్షణ క్షణం ప్రాణ భయంతో విలవిల్లాడిపోతున్నారు. కొందరు బంకర్లలో దాక్కోగా.. మరికొందరు ఉంటున్న ఇళ్లల్లోనే తలదాచుకుంటున్నారు....