జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం – కారు దగ్ధం, ఇద్దరు మృతి
పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్డుగూడెం–విద్యానగరం గ్రామాల మధ్య జాతీయ రహదారి-30పై శుక్రవారం రాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదం అనంతరం…
పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్డుగూడెం–విద్యానగరం గ్రామాల మధ్య జాతీయ రహదారి-30పై శుక్రవారం రాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదం అనంతరం…
పెళ్లకూరు మండలంలో వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు…
గుంటూరు మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇటీవల ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రసాయన అవశేషాలు, అఫ్లాటాక్సిన్, అధిక తేమశాతం వంటి కారణాలతో చైనా, శ్రీలంక వంటి…
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి స్పందించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మెట్రో ప్రాజెక్టు విజయవాడకు వరమా? శాపమా? అనే చర్చను…
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్థ మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (MDL) రాష్ట్రంలో షిప్బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు…
స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం.. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్రను సాకారం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ భద్రత, అగ్నిమాపక సేవలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలను పూర్తిగా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో హోమ్స్టేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యాటకులు, భక్తులకు తక్కువ ఖర్చుతో వసతి, భోజనం అందించడంతోపాటు మహిళలకు ఉపాధి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి…
పాయకాపురం, ఆగస్టు 18, D news: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్నగర్ ప్రాంతంలో రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు…