Author: Ramya

కేంద్ర ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: చింతామోహన్‌

కర్నూలు రూరల్‌ బ్యూరో, D news: గత 12 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్న రూ.150 లక్షల కోట్ల విదేశీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని…

వింతగా కనిపించే కుక్కల కోసం పోటీ, విజేతగా జిన్నీ లూ

అందాల పోటీలు మనకు తెలుసు. కానీ ప్రపంచంలోనే అత్యంత వికారమైన కుక్కను ఎంపిక చేసే పోటీ గురించి విన్నారా? అమెరికాలో ఏటా నిర్వహించే ఈ ప్రత్యేక పోటీలో…

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వినుకొండ రోడ్డులో ఉన్న ఎన్‌ఎస్‌బీ కార్ డెకార్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తీవ్రరూపం…

జగన్‌కు నారా లోకేష్ సవాల్.. అసెంబ్లీకి వస్తే చర్చకు సిద్ధం.. మెగా డీఎస్సీపై మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మెగా డీఎస్సీ-2025 నియామకాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ…

విశాఖలో దారుణం.. మూడు మృతదేహాల లభ్యం..

విశాఖపట్నంలోని షీలానగర్ జంక్షన్‌ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. షీలానగర్‌–సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనుల కోసం మట్టిని లారీలోకి ఎత్తుతుండగా…

గుర్ల పోలీస్ స్టేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమం

విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్‌ ఆవరణలో జిల్లా ఎస్పీ దామోదర్‌ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుర్ల ఎస్సై పిసిని నారాయణరావు…

చీరాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు

చీరాలలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో…

పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు!

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో…

భారీ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు కఠినతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి

భారీ వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం వాహనాల వెనుక భాగంలో రిఫ్లెక్టివ్‌…

సముద్రంలో గల్లంతయిన మత్స్యకారులు.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశం

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ 14 రోజులైనా లభించలేదు. ఆగస్టు…