Author: Ramya

ఏఎన్‌‌యూలో స్వర్ణోత్సవ సందడి.. ఆకట్టుకున్న 50 ఏళ్ల ప్రస్థాన లోగో

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 50 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు పూర్వ విద్యార్థులు, దాతలు పెద్ద…

రాయలసీమ ఉద్యాన హబ్‌కు కేంద్రం తీపికబురు.. రూ.10వేల కోట్లకు గ్రీన్‌సిగ్నల్, మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌ ప్రాజెక్టులో రాష్ట్ర వాటాగా ఉన్న రూ.10 వేల కోట్లను భరించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆర్థికశాఖ మంత్రి…

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసన తీవ్రతరం.. వాళ్ల డిమాండ్లు ఏంటి.. భయాలేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని ఆరోపిస్తూ సోమవారం నుంచి అత్యవసర సేవలను…

రాజకీయ నాయకులు ఇచ్చేదంతా లంచాల సొమ్మే.. ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటేయలేమా?”: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కాపాడేందుకు ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే చైతన్యం పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ నాయకులు…

గుంటూరు: పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళం

గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ ఆధునికీకరణకు మరో కీలక ముందడుగు పడింది. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చల్లా…

బయటకొచ్చిన పిఠాపురం ఏఈ మరణవాంగ్మూలం.. వెంటనే రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్

రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గోదావరిలోకి…

ఐటీ ఉద్యోగం వదిలేసి.. వ్యవసాయం చేస్తూ నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తున్న బీటెక్ గ్రాడ్యుయేట్

బీటెక్ తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఐటీ ఉద్యోగంలో చేరిన విక్రమ్‌దేవ్ మహాపాత్ర.. దాదాపు 14 ఏళ్ల పాటు పలు ప్రముఖ కంపెనీల్లో పనిచేశారు. మంచి జీతం…

బీజేపీ కొత్త కార్యవర్గం.. ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, రామ్ మాధవ్ సహా 13 మంది.. జనరల్ సెక్రెటరీగా స్మృతి ఇరానీ

వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ…

విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం.. రెండు రూట్లలో బస్సులు, ఛార్జీల వివరాలివే

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ఎయిర్‌పోర్టుకు ఏపీ ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 20…

ఈ తాత మామూలోడు కాదు.. 72 ఏళ్ల వయస్సులో సాహసం.. 5642 మీటర్ల మంచు శిఖరం అధిరోహణ!

వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించారు విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు. 72 ఏళ్ల వయసులో యూరప్‌లోనే అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ వెస్ట్‌ పీక్‌…