Author: Ramya

అసెంబ్లీకి వెళ్లి ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కదా: రఘువీరారెడ్డి కీలక సూచనలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఎల్‌నినో…

గుంటూరు నుంచి పంపిన ఎండు మిర్చిని తిరస్కరించిన శ్రీలంక.. చిన్న కారణానికే నో చెప్పారు!

గుంటూరు నుంచి శ్రీలంకకు ఎగుమతి చేసిన ఎండు మిర్చిని అక్కడి అధికారులు తిరస్కరించారు. మిర్చిలో అఫ్లోటాక్సిన్‌, తేమ శాతం నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో…

మావోయిస్టులు, వేర్పాటువాదుల మద్దతుదారులకే వర్తిస్తాయి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను ‘మావోయిస్టు మనస్తత్వం గల వ్యక్తులు’గా పేర్కొనలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ప్రధాని…

ఆత్మరక్షణలో మోదీ-షా!

న్యూఢిల్లీ, ఆగస్టు 16: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగిన సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం…

నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియామకం!

జనసేన పార్టీ ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నాగబాబును నియమిస్తూ…

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సభకు రావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ పిలుపు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అమరావతిలో నాలుగు రోజుల పాటు అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల కోసం అధికారులు…

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి న‌దిలో దూకిన ఇంజినీర్ దంప‌తులు.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నదిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. ఆదివారం…

భోగాపురం విమానాశ్రయంలో ల్యాండైన తొలి విమానం.. తొలి సర్వీస్ హైదరాబాద్ నుంచే!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు సోమవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. జీఎంఆర్‌ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయం నుంచి దేశీయ విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి.…

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య…

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రసంగం

D news: కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ…