క్రికెట్కు వీడ్కోలు పలికి ఎన్నో సంవత్సరాలు గడిచినా.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సచిన్.....
బాపట్ల జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించనున్న ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ‘నేతన్న...
రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు హత్య ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నేత...
విజయవాడలో విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. పార్టీ సూచనలను పట్టించుకోకుండా డైరెక్టర్ పదవికి నామినేషన్ దాఖలు చేసి.. అనంతరం ఏకగ్రీవంగా చైర్మన్గా...
ప్రతిష్టాత్మక 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం అర్హత టోర్నీ నిర్వహణపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రణాళికను సిద్ధం చేసింది. 2027 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీని ఫిబ్రవరి 22 నుంచి మార్చి...