కృష్ణా జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. మచిలీపట్నానికి చెందిన వృద్ధ దంపతులు అలివేలు, మంగమ్మలను 'డిజిటల్ అరెస్ట్' పేరుతో భయపెట్టి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.43 కోట్లు దోచుకున్నారు. ఢిల్లీ నుంచి...
భారత్-శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు జట్టు...
రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న వారిపై అధికార పార్టీ నేతలు దాడులకు...
విమాన ఇంధనంలో ఇథనాల్ను కలపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్న ప్రచారాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పూర్తిగా ఖండించింది. సోషల్ మీడియా, ఇతర వేదికల్లో ప్రచారంలో ఉన్న ఈ వార్తలు నిరాధారమైనవని,...
టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా టెవోల్డే గెబ్రెమారియం (Tewolde Gebremariam) నియమితులయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయనను తొలుత పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (PIA) సీఈఓగా...