ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. SIR విధుల్లో భాగస్వాములైన వివిధ శాఖల...
డీఎస్సీ విషయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా కైకలూరు, కలిదిండి సభల్లో ఆయన మాట్లాడుతూ.....
పొగాకు రైతులకు ఊరట కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పొగాకు ధరలు, రైతుల ఆర్థిక సమస్యలు, నాణ్యత నిర్ధారణ వంటి అంశాలపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా...
పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంపై పలు విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు సాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక...
కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ తీవ్రంగా స్పందించారు. జిల్లాలో నిఘా వ్యవస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే సోషల్ మీడియాలో ఇంతియాజ్ ఫొటోను...