కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ తీవ్రంగా స్పందించారు. జిల్లాలో నిఘా వ్యవస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే సోషల్ మీడియాలో ఇంతియాజ్ ఫొటోను...
తాడిపత్రి పట్టణంలో వైసీపీ, టీడీపీలు నిర్వహించ తలపెట్టిన రాజకీయ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో వైసీపీ...
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును, ఆమె మృతి చెందడంతో హత్య కేసుగా మార్చారు. ఈ మేరకు కేసులోని సెక్షన్లను...
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎన్నికల...
ఇన్నాళ్లూ ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ లావాదేవీలపై ఇకపై ఛార్జీలు వసూలు చేయనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేస్తారనే వార్తలతో వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి....