ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IndianOil) నుంచి నిరుద్యోగులకు శుభవార్త అందింది. వివిధ విభాగాల్లో 470 ఉద్యోగాల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్,...
రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గోదావరిలోకి దూకే ముందు నూకరాజు తన...
వరుస పేపర్ లీకేజీలతో దేశ వ్యాప్తంగా అప్రతిష్ట మూట కట్టుకున్న ఎన్టీయే.. ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోసినా తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడంతో విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ...
నేడు ఆఖరి గడువు
భారత వాయుసేన అగ్నివీర్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నాన్-కంబాటెంట్ నియామక (ఇంటేక్ 01/2027) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది....
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్టుకు ఏపీ ఆర్టీసీ ఏరో ఎక్స్ప్రెస్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రెండు...