నరసరావుపేట D news: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణానికి...
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మనకు లభించిన స్వేచ్ఛ కోసం తమ ధైర్యం, త్యాగం, దేశభక్తితో పోరాడిన అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధులకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. వారి జీవితాలు మనకు...
0వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతిపిత మహాత్మా...
జయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ జాతీయ జెండాను...
ఏపీ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్స్లో తొలిసారిగా జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను...