ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ హెచ్చరించింది. కన్వీనర్ కోటా ఫీజు కంటే అధికంగా...
కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్లు విద్యార్థులకు అందిస్తోంది. నెలకు రూ.15 వేల వరకు పొందవచ్చు. ఒక విద్యా సంవత్సరంలో రూ.1.50 లక్షలు పొందవచ్చు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. రెండేళ్ల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు 6,534 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 3,597 ఎస్జీటీ, 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
అర్హులైన...
చిత్తూరు జిల్లా: కన్నతండ్రి పెన్షన్ డబ్బుల కోసం కుమారుడు దారుణానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు గాఢ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండతో పాటు రాష్ట్రంలోని ప్రాధాన్యతా ప్రాజెక్టుల నిర్మాణ పనులను మరింత...