ఏలూరు, ఆగస్టు 14 D news: ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ శుక్రవారం...
విద్యార్థుల్లో ఏకాగ్రత, అభ్యాస సామర్థ్యాన్ని పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తరగతి గదుల్లో విద్యార్థుల దృష్టి చదువుపై మరింతగా కేంద్రీకృతమయ్యేలా పాత బోధనా పద్ధతులను మళ్లీ అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుతం...
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (సీడాప్) కీలక కార్యక్రమాన్ని చేపడుతోంది. రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 91,163 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు సీడాప్ చైర్మన్...
అమరావతి: D news:అగ్నిప్రమాదాలను వేగంగా నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం అగ్నిమాపక శాఖను ఆధునిక వాహనాలతో బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.40 కోట్లతో 58 అధునాతన ఫైర్ఫైటింగ్ వాహనాలను సీఎం చంద్రబాబు శుక్రవారం...
గుంటూరు, D news: రాజకీయాల్లో విమర్శలకు కూడా ఒక పరిమితి ఉంటుందని, ఆ హద్దులు దాటితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్...