ఏపీలో మరో 2 ఎయిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాకు రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొత్త ఎయిమ్స్లను ఏర్పాటు చేయాలని కోరారు....
అమెరికాలో నివసిస్తున్న భారతీయ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఉత్కర్ష్ నందా పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్టార్టప్ల విజయాల వెనుక కనిపించని ఒత్తిడి, ఒంటరితనం, మానసిక...
ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరించే దిశగా రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రులను మంజూరు చేయాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు....
లేటెస్ట్గా విడుదలైన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' మరోసారి భారతీయ మార్కెట్ ప్రాధాన్యతను హాలీవుడ్కు చాటిచెప్పింది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 927 మిలియన్ డాలర్ల వసూళ్లు...
విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ కోసం ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ప్రతినిధులు గన్నవరంలో పర్యటించారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో...