అయితే ఈ ఘటనపై స్కూల్ ఎండీ మాట్లాడుతూ.. ఖురాన్ హోం వర్క్ ఇచ్చిన టీచర్ను ఆరోజే టెర్మినేట్ చేశామన్నారు. దీనికి యాజమాన్యంతో సంబంధం లేదని.. టీచర్ తప్పిదమే అంటున్నారు. తమ స్కూల్లో ఇప్పటివరకు...
Telangana Bonalu 2026: తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు గోల్కొండ మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే...
కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామ శ్మశాన వాటికలో ఒక దారుణ సంఘటన వెలుగుచూసింది. అమ్మమ్మ అంత్యక్రియల కోసం గ్రామానికి వచ్చిన యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో.....
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న UDID కార్డు ద్వారా రైల్వే టిక్కెట్లపై రాయితీలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, స్కాలర్షిప్లు, సహాయక పరికరాలు వంటి అనేక సౌకర్యాలు పొందవచ్చు. ఈ కార్డు కోసం ఎవరు అర్హులు,...
రామాయపట్నం పోర్టు అభివృద్ధిలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి తొలి దశలోనే...