ఏపీలో మరోసారి భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు అల్లూరి జిల్లా పోలీసులు. రాష్ట్రంలో అక్రమ గంజాయి రవాణా సాగుతుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు..అల్లూరి జిల్లా పెదబయలు మండలం కుజుబంగి జంక్షన్...
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు ఇవాళ చివరి రోజు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 39.81 లక్షల ఓటర్లకు సంబంధించిన పత్రాలు ఇప్పటికీ సేకరించలేకపోయినట్లు అధికారులు...
Shabad Mass Murder Case: రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురి హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్కుమార్ అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో పోలీసు భద్రత మధ్య పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుకు...
చాలమంది అవసరాల కోసం పర్సనల్ లోన్, హోం లోన్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు రుణం చెల్లించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో బ్యాంకులు మీ ఫోన్ను బ్లాక్ చేయవచ్చా.. బ్యాంకులకు...
విజయవాడ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అమృత్ భారత్ పథకంలో భాగంగా కొత్త రూపు దిద్దుకుంటున్న రాయనపాడు రైల్వే స్టేషన్ పునర్నర్మాణ పనులు ముగియడంతో ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది....