national

చెన్నై ప్రజల నీటి కష్టాలు తీర్చిన ఏపీ ప్రభుత్వం.. ఈ ఏడాది ఇబ్బంది లేనట్లే, డబుల్ చేయడంతో ‘పూండి’కి బూస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ చెన్నైకి కృష్ణా జలాల విడుదలను ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 450 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నారు. దీంతో...

ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి నోరు విప్పిన దోవల్..! పాక్‌కు దిమ్మతిరిగే వార్నింగ్!

ఆపరేషన్ సింధూర్‌ తర్వాత తొలిసారి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనం, ఉదారతను బలహీనతగా భావించవద్దని, అవసరమైతే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా...

క్లాసుల్లో మళ్లీ పాత పద్ధతే.. విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!

విద్యార్థుల్లో ఏకాగ్రత, అభ్యాస సామర్థ్యాన్ని పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తరగతి గదుల్లో విద్యార్థుల దృష్టి చదువుపై మరింతగా కేంద్రీకృతమయ్యేలా పాత బోధనా పద్ధతులను మళ్లీ అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం...

కరెంట్ షాక్ ప్రమాదాలకు, మరణాలకు సంపూర్ణ బాధ్యత వారిదే'”: సుప్రీం కోర్టు

D news: న్యూఢిల్లీ: విద్యుదాఘాత ప్రమాదాలు, మరణాలకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్‌ శాఖ లేదా సరఫరా సంస్థల నిర్లక్ష్యం కారణంగా కరెంట్‌ షాక్‌ ప్రమాదాలు జరిగితే వాటికి...

మీరు చేయలేకపోతే, మేమే చేస్తాం’.. ఫుడ్ ఐటమ్స్ లేబులింగ్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం

D news: ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలపై అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసే హెచ్చరిక లేబుళ్లు తప్పనిసరి చేయడంపై కేంద్రం, FSSAI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర...

Popular

Subscribe

spot_imgspot_img