శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ సోమవారం ప్రకటించింది....
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 పురుషుల జావెలెన్ త్రో ఫైనల్లో శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల యంగ్ అథ్లెట్ రుమేష్ తారంగ పతిరగె సంచలనం సృష్టించాడు. ఏకంగా 89.75...
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 కోసం ఐసీసీ సరికొత్త రివాంప్డ్ ఫార్మాట్ను ప్రకటించింది. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో పోటీని మరింత ఆసక్తికరంగా...
అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని గురువారం వెల్లడించాడు. సోషల్ మీడియా వేదికగా "క్యాప్ 278 సైనింగ్ ఆఫ్" అంటూ ఒక భావోద్వేగ వీడియో నోట్ను షేర్ చేస్తూ...
ట్రినిడాడ్లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్థాన్పై సంచలన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, జైడెన్ సీల్స్ 5 వికెట్లతో చెలరేగడంతో కేవలం...